Ponguleti Srinivas Reddy: పట్టుదలతో పని చేసి.. అధికారంలోకి వస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలోని మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైరా నియోకవర్గస్థాయిలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని.. ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అందరూ తన్నుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు.. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కలిసి ఓకే వేదక మీదకి వస్తామన్నారు. ఐక్యంగా మేము పోరాటం చేస్తామన్నారు.
Read Also: Madhya Pradesh Love Crime: సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
తాము ఐక్యంగా పనిచేసి జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన తీసుకొస్తాము.. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది. మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని ప్రజలు తహతహ లడుతున్నారు.. దానికి శ్రీకారం ఖమ్మం జిల్లా నుంచే చూడతామని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇస్తే.. తెలంగాణ ప్రజలు కష్టాల నుంచి బయటకు వస్తారని ఆనాడు సోనియా గాంధీ ఆశించారు.. మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి
సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలి అని ఆయ తెలిపారు.
Read Also: MLA Sreedhar Reddy: వేలానికి ఎమ్మెల్యే ఆస్తులు..? తప్పుడు ప్రచారం.. నేను పారిపోయే వ్యక్తిని కాదు..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అదే పట్టుదలతో రాబోయే కురుక్షేత్రంలో ప్రతి ఒక్కు పనిచేయాలి అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో నాకు గాని భట్టికి, రేణుక చౌదరికి గాని భేదాభిప్రాయాలు లేవన్నారు. కాంగ్రెస్ జెండా కిందనే మనం పని చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మన ఆశయం నెరవేరాలంటే అందరం కలిసి పని చేయాలి.. అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రజాప్రతినిధులను ఇంటికే పరిమితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని అందరం కలిసి ఒకే స్టేజీ మీదకు వస్తాము.. గడిచిన నాలుగున్నర సంవత్సరాలో అనేక ఇబ్బందులు అనుభవించాం.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడుతుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!