Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Laxman Said That Modi Is Going To The Elections With A Development Agenda

Laxman: అభివృద్ధి ఎజెండాతో మోడీ ఎన్నికలకు వెళ్తున్నారు..

Published Date :March 14, 2024 , 6:51 pm
By Rajesh Veeramalla
Laxman: అభివృద్ధి ఎజెండాతో మోడీ ఎన్నికలకు వెళ్తున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణకు బీజేపీ ఏమీ చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టబోతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ది మీద, అవినీతి మీద చర్చ లేదు.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు విపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మరక లేకుండా మోడీ పాలన చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 15 రోజులుగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.

అభివృద్ధి ఎజెండాతో మోడీ ఎన్నికలకు వెళ్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. కానీ విపక్షాలు అభివృద్ధి అంశాలను చర్చలోకి రానివ్వకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది.. వీటిపై చర్చకు సిద్ధమా..? వీటిపై చర్చించి ఎన్నికలకు పోయే దమ్ముందా..? అని ప్రశ్నించారు. సీఏఏ పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఇస్లాం దేశాల్లో జైనులు, పార్శీలు, ఇతర హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిపై అరాచకాలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోలేదు.. వాటిపై మాట్లాడరు.. కానీ ముస్లింలకు వ్యతిరేకంగా సీఏఏ ఉందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Marriage: పెళ్లి వేడుకలో ఊడిపోయిన విగ్గు.. బయటపడిన బండారం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

విమోచన దినోత్సవం ఒక చరిత్ర.. దీన్ని కూడా చిన్నచూపు చూశారు..కానీ కేంద్రం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేసిందనిన లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు.. వీటిపై చర్చలకు పోయి ఎన్నికలకు రాకుండా.. తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 15, 16, 18 తేదీల్లో తెలంగాణకు మోడీ వస్తున్నారు.. మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల సభలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో లెక్కలతో సహ చెబుతాం అని పేర్కొన్నారు. ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తామంటే కుదరదు.. తర్వాత అమలు చేస్తామనంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని లక్ష్మణ్ తెలిపారు. దీన్ని కూడా రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ మా సర్కార్ ను కూలగొట్టాలని చూస్తున్నాయని అంటున్నారు.. ఎన్నికల ద్వారానే తాము అధికారంలోకి వస్తాం.. కూలగొట్టి కాదని అన్నారు.

అరూరి రమేష్ బీజేపీలో చేరతారా లేదా అనేది తనకు తెలియదన్నారు. ఆయన తనకు.. తారసపడ్డారు.. కానీ తనను కలవలేదని చెప్పారు. రాజాసింగ్.. వ్యవహారంలో అనుమానం అక్కర్లేదు.. ఆయన నిబద్ధత కలిగిన నేత.. ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలను వినియోగించుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. దాడి చేసిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని తమ నేతలు ప్రశ్నిస్తే.. వారికి జవాబు చెబుతాం పార్టీ అన్ని కోణాల్లో ఆలోచన చేసే చేర్చుకుంటోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటాం.. కానీ కాపాడుకుంటారో లేదు వాళ్ళు చూసుకోవాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం ఖాయం… రాహుల్ ప్రధాని అవుతాడని రేవంత్ రెడ్డి చెప్పగలరా… దీనిపై రెఫరెండంకి తాము రెడీ అని లక్ష్మణ్ తెలిపారు.

TSPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • CM Revanth Reddy
  • congress
  • laxman
  • loksabha elections 2024

తాజావార్తలు

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions