KTR: తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ
- సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ బహిరంగ లేఖ
- తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులని ఉద్దేశించి బహిరంగ లేఖ.
- కంచి గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడతామని కేటీఆర్ వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. ఇక ఇందులో తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొత్త సమస్యలు సంభవిస్తున్నాయని.. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక లాభాలను పరిగణలోకి తీసుకుని పర్యావరణంపై దాడులు జరగడం చాలా దారుణ పరిస్థితిని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడడంతో పాటు 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు మరియు 10 క్షీరదాల జీవ ఆవాసంని నాశనం చేసే ప్రమాదం ఉందని.. ఈ నాశనం లేకుండా ఆపడానికి మనం చర్యలు తీసుకోవాలని అన్నారు.
Read Also: Krishna: పండగ పూట విషాదం.. కృష్ణా నదిలో స్నానానికి దిగి.. ముగ్గురు యువకులు గల్లంతు
Also Read
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- Monsoon Cleaning Tips: ఈగలు, చీమలు ఇంట్లోకి వస్తున్నాయా..? నీటిలో ఇవి కలిపితే మంచి ఫలితాలు..
My Humble Appeal to friends who have shown tremendous grit and resolve to stand with the community #SaveKanchaGachibowli #SaveHyderabadBiodiversity pic.twitter.com/r5LVcV5N4I
— KTR (@KTRBRS) April 6, 2025
ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం ప్రకృతి ధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేసే ప్రణాళికలను కొనసాగిస్తోందని.. ఇది నమ్మకానికి వ్యతిరేకమైన పరిణామాలు తీసుకురావచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు, శాంతియుతంగా అడవి రక్షణ కోసం పోరాడుతున్నారు. విద్యార్థుల ఈ నిరసన ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ పట్ల వారి అంగీకారాన్ని తెలియజేస్తోంది. అయితే, ప్రభుత్వాల వలన కొన్ని అపవాదాలు, బెదిరింపులు, ఇంకా యూనివర్సిటీని తరలించే భయాలు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని సూచిస్తాయని పేర్కొన్నారు. యూనివర్సిటీని తరలించాలని చేసిన హెచ్చరికలు కూడా మర్చిపోలేదని.. దీనితో, విద్యార్థుల ఉద్యమం ఇంకా క్రమంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకుని, పర్యావరణ పరిరక్షణలో వారు పాటించాల్సిన చర్యలు చాలా అవసరం ఉందని అన్నారు. ఇక కంచి గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడతామని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాక, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తూ భూమి విక్రయాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
-
Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!