Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Komatireddy Rajgopal Reddy Fires On Trs

Komatireddy Rajgopal Reddy : దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం ధరణి

Published Date :October 11, 2022 , 9:22 pm
By Gogikar Sai Krishna
Komatireddy Rajgopal Reddy : దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం ధరణి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Komatireddy Rajgopal Reddy Fires on TRS

మునుగోదు క్యాంప్ కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 8 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ఎలా దోచుకున్నారో మనందరికీ తెలుసు అని అన్నారు. ధరణి పేరుతో ప్రైవేట్ భూములను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది.. దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. 24లక్షల ఎకరాల భూమిని డిస్ప్లేట్ లో పెట్టారు. 6 లక్షల ఎకరాల భూమిని లంచం తీసుకొని రిలీజ్ చేశారు. 18లక్షల కోట్ల భూమిని ధరణి పోర్టల్ ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.. కేసీఆర్ చెప్పు చేతుల్లో ధరణి పోర్టల్ ఉంది.. భూస్కాం పై సీబీఐ తో దర్యాప్తు చేయాలి.

 

ధరణి పోర్టల్ అవకతవకలపై విచారణ జరిపించాలి.. నిన్న బీజేపీ నామినేషన్ కార్యక్రమానికి రాకుండా ప్రజలను అడ్డుకున్నారు. మునుగొడులో బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు… నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలకు అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి బయటకు రావాలి.. నాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలి… టీఆర్‌ఎస్‌ పార్టీ పోస్టర్ లు వేసినది. నవంబర్ 3 తరువాత కేసీఆర్ కు మునుగోడు ప్రజలు పోస్టర్ లు వేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • bjp
  • breaking news
  • Komtarireddy Rajgopal Reddy
  • latest news

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions