Kolikapudi Srinivasa Rao: జోరుగా కొలికపూడి ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 7వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని మాట ఇస్తూ ముందుకు సాగారు. ఇక, తిరువూరులోని 7వ వార్డులో ముస్లిం మహిళలు కొలికపూడి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్లకార్డులు పట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ వార్డులో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకు, అలాగే ఇతర సామాజిక వర్గాలకు చంద్రబాబు నాయుడు చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు.
Read Also: Salman Khan House Firing Case : ‘చిత్రహింసలు పెట్టి చంపేశారు’.. అనుజ్ కుటుంబ సభ్యుల ఆరోపణ
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక, ఈ వార్డులో ఉన్న మంచినీటి సమస్యను, డ్రైనేజీ సమస్యను రాబోయే రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం జరుగుతుంది అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటికి వెళ్లి చెప్పడం జరిగింది. మరొక ముఖ్య విషయం తిరువూరు మండలంలోని కోకిలంపాడు, మునుకోల్ల గ్రామాలలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 5వ తేదీన ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!