Kodanda Reddy : బీఆర్ఎస్ హయాంలో భారీ భూకుంభకోణం జరిగింది
గత ప్రభుత్వంలో భూముల కుంభకోణం ఎక్కడ లేని విదంగా జరిగిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుంకుంటా మండలం 164/1 లో 26 ఎకరాల అటవీ భూమి..జూన్ 2023 లో ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. డిఫెన్స్ కి సబంధించిన 60 ఎకరాలు జూన్ లో ప్రయివేటు వాళ్ళకు అప్పగించింది గత ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. బొమ్మరాసిపేటలో.. 1065 ఎకరాల ప్రయివేటు భూమి.. భూమి..హక్కు దారులకు దక్కకుండా ధరణి ని అడ్డుపెట్టుకుని వేరే వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆయన వెల్లడించారు.
దీంట్లో బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ కంపెనీ కి ధారాదత్తం చేశారని, కానీ హక్కుదారులకు మాత్రం ధరణిలో కేటాయింపు లేదన్నారు. నిషేధిత జాబితాలో పెట్టి.. కావాల్సిన వారికి ఎన్నికల ముందు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా తనకు బీనామిలకు భూములు అప్పగించారని, షాద్ నగర్ లో 9 లక్షల చొప్పున అసైన్డ్ భూములు కంపెనీ లకు అప్పగించారన్నారు. సమగ్ర ఆధారాలు రెవెన్యూ మంత్రి కి అప్పగించామని ఆయన పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మజీద్ పూర్ గ్రామం..సర్వే 90,91,100,103 లో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పట్టా చేశారన్నారు.
Also Read
తాజావార్తలు
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!