Kishan Reddy: అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటుజహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ చాలా మందితో మాట్లాడారు.. వారందరూ పార్టీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఉండబోతుంది.. కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు.. అందరికీ సమ న్యాయం జరగాల్సి ఉంది.. బడుగు బలహీనవర్గాలకు బీజేపీ పెద్ద పీఠ వేయబోతుంది అని ఆయన తెలిపారు. గజ్వేల్ వెళ్తా అంటే కేసీఆర్ కు ఉలుకు ఎందుకు.. గజ్వేల్ ప్రజలకు అన్ని అందితే ఎందుకు కేసీఆర్ భయ పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Lifestyle : పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?
Also Read
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
దళితుల అభ్యున్నతి గజ్వేల్ లో జరిగిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ అయన ప్రైవేట్ ఆస్తా.. అపే అధికారం ఎక్కడిది… నిజాం రాసిచ్చార, ఓవైసీ రాసిచ్చారు… అది మీ జాగీరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరినో తీసుకొచ్చి చూపారు కదా.. బరితెగింపు గా వ్యవహరిస్తే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది… మాదేమి అషమాసి పార్టీ కాదు అని ఆయన హెచ్చరించారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది.. మెజారిటీ రైతులు అన్యాయంకి గురయ్యారు.. మీరు ప్రకటించిన ఎమ్మెల్యేలు.. దళిత బంధులో కమిషన్, ఇసుక దందా, గ్రానైట్ వ్యాపారంలో కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు.
Read Also: Curd Health Benefits: ప్రతీరోజు పెరుగు తింటే.. ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ప్రభుత్వం అయితే.. కల్వకుంట్ల ప్రభుత్వము వాటాల ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను దోచుకున్నారు.. ధరణి బాధితులు వందల మంది వచ్చి కలుస్తున్నారు.. ఈ నెల 17 నుంచి మోడీ జన్మదిన వేడుకలు.. తెలంగాణ విమోచన ఉత్సవాలను గ్రామ గ్రామాన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నాడు. అధికారికంగా, పార్టీ తరపున నిర్వహిస్తాం.. రజాకార్ల అరాచకాలకు గురైన ప్రాంతాలకు వెళ్తాం.. పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.. కృష్ణా యాదవ్ బీజేపీ లో చేరుతారు అని కిషన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?