Kishan Reddy : ఫాంహౌస్ ఫైల్స్కు, సిట్కు బీజేపీ భయపడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎదుగుదలను ఓర్చుకోలేక కొత్త సినిమాను విడుదల చేసారన్నారు. పస లేని , ఫాల్స్ కేసు , ఏమి జరగని దగర ఏదో జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. నిన్న హై కోర్టు మొట్టికాయలు వేసిందని, ఎలాంటి ఆధారాలు లేని కేసులో సిట్ వేశారన్నారు. అంతేకాకుండా.. సీరియల్ లాగా వ్యతిరేక ప్రచారం చేశారు. కేసు దర్యాప్తులో వుండగానే కెసిఆర్ అధరాలను చాలా సంస్థలకు పంపించారు.. ఎమ్మెల్యేల పోన్ లు రికవరీ చేయలేదు… డేటా బయట పెట్టలేదు.. ఎమ్మెల్యేలను ఎందుకు వారాల తరబడి బంధించారో చెప్పలేదు. ఈ కేసులో డబ్బే లేనప్పుడు నన్ను ఈడీ ఎలా విచారిస్తోంది అని ఒక ఎమ్మెల్యే అంటున్నాడు.. డబ్బు సంచులు వచ్చాయి.. వంద కోట్లు బీజేపీ పంపించింది అని సీఎం అన్నారు’ అని ఆయన అన్నారు. ఫాంహౌస్ లో నాగాలి కట్టి పొలం దున్ని పంట పండించి రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు గా కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుతుందని, ఏ రకమైన తప్పు బీజేపీ చేయలేదన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Rakul Preet Singh: రకుల్ ఇంట విషాదం.. 16 ఏళ్ల బంధం ముగిసిపోయిందంటూ పోస్ట్
కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల ముందు పెట్టీ బీజేపీ మీద బురద చల్లాలీ అనుకుంటే అది కేసీఆర్ మీదనే పడ్డదని ఆయన అన్నారు. ఫార్మ్ హౌస్ ఫైల్స్ కు, సిట్ కు బీజేపీ భయపడదన్నారు. నీ పార్టీలో 90 శాతం మంది ఇతర పార్టీ నుండి వచ్చిన వారేనని,నైతిక విలువల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారన్నారు. భద్రాచలం, రామప్పకు నిధులు తీసుకొచ్చానని, రాష్ట్రం ఇచ్చిన కేంద్రం ఇచ్చిన అవి ప్రజల డబ్బులన్నారు. రామప్ప అభివృద్ధికు 70 కోట్లు … దీంట్లో 60 కోట్లు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కే ఇస్తామన్నారు. వందే భారత్ ట్రైన్ తెలంగాణ కు త్వరలోనే వస్తుంది… ట్రాక్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు నడపాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
Also Read
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!