Amnesia Pub Case : గ్యాంగ్ రేప్ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అమ్నీషియా గ్యాంగ్ రేప్ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన తీర్పు ఇచ్చింది. నేరానికి పాల్పడ్డ ఐదుగురు మైనర్లలో.. నలుగురు మైనర్లను ట్రైల్ సందర్భంలో మేజర్లుగా పరిగణిస్తూ బోర్డు తీర్పు ఇచ్చింది. నేరానికి పాల్పడ్డ సమయంలో నిందితుల వయసు 16 నుండి 18 సంవత్సరాలు ఉండగా.. నిందితులందరూ తీవ్ర నేరానికి పాల్పడిన దృశ్య వీరిని మేజర్లుగా పరిగణించాలని బోర్డును పోలీసులు కోరారు. నలుగురు సిసిఎల్ లను ప్రత్యేకంగా విచారించిన బోర్డు.. మానసిక నిపుణుడి సహాయంతో సిసిఎల్ మెంటల్ స్టేటస్ ను విశ్లేషించింది. ఎమ్మెల్యే కొడుకు విషయంలో ప్రాథమిక అంచనాకు రాని బోర్డు.. ఎమ్మెల్యే కొడుకుపై ఉన్న అభియోగం తీవ్రమైనది కాకపోవటంతోనే పరిగణించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే.. A1 సయ్యద్ నిజాల్ ఫజిలత్, A2 మహమ్మద్ కొమరానుల్లా ఖాన్, A3 మహ్మద్ హబీబ్, A4 రహిల్ ఖాన్ లను మేజర్లుగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
A1 మెంటల్ స్టెబిలిటీని అంచనా వేసిన బోర్డు.. తాను ఒక ఫుట్బాల్ ఛాంపియన్ అని, తనకి మద్యం సేవించే అలవాటు లేదని ఫజీలత్ తెలిపాడు. A2 కమ్రానుల్లాఖాన్ హార్స్ రైడింగ్ ఛాంపియన్ అని.. A3 హబీబ్ లండన్ లో బారిష్టర్ చదవడమే లక్ష్యమని, A4 రహీల్ ఖాన్ ఇటలీలో ఆర్కిటెక్ చదవటమే లక్ష్యమని విచారణ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈనెల 28న నలుగురు సిసిఎల్ ల మానసిక స్థితిపై నివేదిక ఇచ్చిన సైకియాట్రిస్ట్.. సైకియాట్రిస్ట్ నివేదికతో ఏకీభవించిన బోర్డు.. నలుగురు సిసిఎల్ లు ఎటువంటి మద్యం అలవాటు లేదని నిర్థారించింది. నేరం జరిగిన సమయంలో వీరు మద్యం సేవించలేదని, నాంపల్లి చిల్డ్రన్స్ కోర్టుకు కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!