BRS Chief: 24 గంటల కరెంట్, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.
Read Also: Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అందరికీ న్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలతో ముందుకు కదిలాం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు చాలా మంది వచ్చి అవాక్కులు చెవాక్కులు చెబుతారు.. వారికి ఓట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు.. కొంత మంది దుర్మార్గులు షార్ట్ కట్ లో రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ అని అబద్దాలు చెబుతారు.. రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ లేదు.. కాంగ్రెస్ నేతలు రైతు బంధు వద్దంటున్నారు.. వద్దంటున్న వారికి బుద్ది చెప్పాలి అని ఆయన కోరారు. మరో నాయకుడు అంటున్నాడు 24 గంటల కరెంటు అవసరం లేదంటున్నారు.. అవసరమా వద్దా చెప్పండి.. రైతుబంధును పుట్టించిందే కేసిఆర్..
వచ్చే మార్చి తర్వాత 12 వేలు చేసుకుంటాం.. వచ్చే ఐదేళ్లలో 16 వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
అబద్దాలు విని మోస పోవద్దు.. ఆగమాగం కావద్దు అని గులాబీ బాస్ కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే.. మందు బస్తాలు దొరకలేదు.. కల్తీ విత్తనాలు ఉండే.. ధరణి తీసేస్తే రైతుబంధు రాదు.. రైతుబంధు సహాయం ప్రపంచంలో ఎక్కడ లేదు.. సంక్షేమ రాజ్యంగా ముందుకు పోతున్నాం.. గ్రేటర్ వరంగల్ లో విలీనమైన 40 గ్రామాలకు ప్రత్యేకంగా ఫండ్స్ ఇస్తానంటూ కేసీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!