Katrina Kaif : పిల్లలు పుట్టాలని స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు
- పెళ్లైనా నాలుగేళ్లుగా సినిమాల్లోనే
- ఇప్పుడు పిల్లలపై ఫోకస్
- కత్రినా పూజల వెనక కారణం అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katrina Kaif : సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో నటించడం ఆపేస్తారు. కానీ బాలీవుడ్ భామలు మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టినా సినిమాల్లో నటించడం ఆపట్లేదు. కత్రినా కైఫ్ 20 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ తో పెళ్లి అయి నాలుగేళ్లు అవుతున్నా.. సినిమాలకు పులిస్టాప్ పెట్టలేదు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తోంది. ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేయలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కత్రినా పిల్లల కోసం ట్రై చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లల కోసం ఆమె ప్రత్యేక పూజలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తనకంటే చిన్నవాడైన విక్కీతో డేటింగ్ చేసింది. చాలా రోజులు వీరి రిలేషన్ ను బయట పెట్టలేదు. మ్యారేజ్ కూడా సీక్రెట్ గా చేసుకుని షాక్ ఇచ్చింది.
Read Also : Javed Akhtar : ముక్కు, మొహం తెలియని హీరోలు వాళ్లు.. సౌత్ స్టార్లపై రచయిత వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
ఇన్నేళ్ల తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తోందంట ఈ బ్యూటీ. తాజాగా కర్నాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలసయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసింది. ఈ ఆలయంలో పిల్లలు పుట్టడం కోసం ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కత్రినా కూడా పిల్లల కోసమే పూజలు చేసిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కానీ కత్రినా మాత్రం ఏమీ స్పందించట్లేదు. అటు విక్కీ కౌశల్ చావా సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ పెద్ద హీరోల లిస్టులో చేరిపోయాడు. విక్కీ ఎదుగుతున్నాడు కాబట్టి తాను సినిమాలకు బ్రేక్ తీసుకుని పిల్లల్ని కనాలని కత్రినా అనుకుంటుందేమో అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Read Also : Angoor Bhai: గంజాయి డాన్ అంగూరు భాయ్పై పీడీ యాక్ట్..
తాజావార్తలు
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..