Karnataka: కాంగ్రెస్- బీజేపీ ఒక్కటే.. నోటాకే మా ఓటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు భావిస్తున్నారు. ఇందు కోసం లోక్సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తాన్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రాష్ట్రంలోని రైతులను కోరుతూ ప్రచారాన్ని చేస్తున్నాయి.
Read Also: Nallamilli Ramakrishna Reddy: ప్రజల ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అనపర్తి టికెట్ దక్కకపోవడంతో..!
Also Read
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
ఇక, ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రైతులకు చేసిందేమీ లేదు.. ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేద అనే భావనతో పలు రైతు సంఘాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నిక ల్లో రైతులను బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా సంఘటితం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో మైసూరులో ఏప్రిల్ 3వ తేదీన రైతు సంఘాల సమావేశం జరగబోతుంది.
Read Also: Summer Record: వేడి సెగలు తప్పవంటున్న నిపుణులు.. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అయితే, ఈ మీటింగ్ లోనే లోక్ సభ ఎన్నికల్లో రైతు సంఘాలు అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నోటాకు ఓటు వేయాలని రైతు సంఘాలు ప్రతి పాధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏప్రిల్ 3న తుది నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!