Karnataka: కాంగ్రెస్- బీజేపీ ఒక్కటే.. నోటాకే మా ఓటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు భావిస్తున్నారు. ఇందు కోసం లోక్సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తాన్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రాష్ట్రంలోని రైతులను కోరుతూ ప్రచారాన్ని చేస్తున్నాయి.
Read Also: Nallamilli Ramakrishna Reddy: ప్రజల ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అనపర్తి టికెట్ దక్కకపోవడంతో..!
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ఇక, ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రైతులకు చేసిందేమీ లేదు.. ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేద అనే భావనతో పలు రైతు సంఘాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నిక ల్లో రైతులను బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా సంఘటితం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో మైసూరులో ఏప్రిల్ 3వ తేదీన రైతు సంఘాల సమావేశం జరగబోతుంది.
Read Also: Summer Record: వేడి సెగలు తప్పవంటున్న నిపుణులు.. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అయితే, ఈ మీటింగ్ లోనే లోక్ సభ ఎన్నికల్లో రైతు సంఘాలు అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నోటాకు ఓటు వేయాలని రైతు సంఘాలు ప్రతి పాధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏప్రిల్ 3న తుది నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!