Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kanna Laxminarayana Fires On Mafia Rule

Kanna Laxminarayana: ఇసుక, మద్యం, గంజాయి మాఫియా నడుస్తోంది

Published Date :March 28, 2023 , 5:54 pm
By NTV WebDesk
Kanna Laxminarayana: ఇసుక, మద్యం, గంజాయి మాఫియా నడుస్తోంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో జగన్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత కన్నా‌ లక్ష్మీనారాయణ. నదీగర్బం లో ఇసుక తోడేస్తున్నారు..ఇసుక ఆదాయం సీయం జగన్ కు చేరుతుంది…ఫైన్ మాత్రం ప్రజల‌‌ సొమ్ము నుంచి చెల్లిస్తున్నారు.ఇసుక లో వాటాలు అందలేదని యం ఎల్ ఏ లే కోర్టు లో కేసులు పెట్టించారు…ఇసుక , మద్యం జగన్ తానొక్కడే దోచుకుంటున్నారు..జగన్ పాలనలో కలెక్టర్ లకు సైతం రెండు లారీల‌‌ ఇసుక సంపాదించుకో లేక పోతున్నారు..నదీ గర్బలాలో ఇసుకను అడ్డగోలుగా తవ్వడంతో పర్యవరణ సమస్య తలెత్తింది.పర్యావరణానికి విఘాతం కలిగించారని 450 కోట్లు ఫైన్ విధించారు.

Read Also:Harish Rao: మూడో స్థానంలో ఉన్నాం.. మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉంది

తాను అధికారంలోకి‌ వస్తే ఇసుక పాలసీ అద్బుతంగా ఉంటుదని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు ఇసుకను ఆపివేశారు. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ముత్తాయపాలెం ఇసుక రీచ్ కు పర్మీషన్ లేకపోయినా నదిలోకి రోడ్డు వేసి తవ్వేస్తున్వారు. పవిత్ర తిరుమలలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని మండిపడ్డారు కన్నా.

Read Also: Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • cm jagan
  • jagan rule
  • Mafia
  • sand reaches

తాజావార్తలు

  • Karmani Selvam: మెగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కార్మేని సెల్వం’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌తో సముద్రఖని క్రేజీ ప్రాజెక్ట్!

  • India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..

  • Apple MacBook Neo: ఆపిల్ చీపెస్ట్ మ్యాక్‌బుక్.. MacBook Neo లాంచ్.. రూ. 69,900తో అతి తక్కువ ధర.. పూర్తి వివరాలు

  • Arjun Tendulkar Wedding: అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో అతిథులు సందడి.. ఫొటోలు వైరల్

  • Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..

ట్రెండింగ్‌

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions