Madhya Pradesh: పొరుగింటి వ్యక్తిని గుట్కా అడిగిన భార్య.. గొంతు కోసుకున్న భార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేతుల్ జిల్లాకు చెందిన శివకుమార్ రాథోడ్ మూడేళ్ల క్రితం పూజ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శివకుమార్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. అయితే, పూజకు గుట్కా తినే అలవాటు ఉంది. దీంతో ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమె గుట్కా తీసుకుంది. ఇక, ఈ విషయం తెలిసిన భర్త శివకుమార్.. గుట్కా కావాలంటే తనను అడగొచ్చు కదా? అని పూజను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Read Also: TSRTC: రికార్డు బద్దలు కొట్టిన టీఎస్ ఆర్టీసీ.. ఆ ఒక్క రోజే రూ. 12 కోట్ల ఆదాయం
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
అనంతరం శివకుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లి పీలక దాకా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ భార్యతో గుట్కా విషయంలో గొడవ పడ్డాడు. ఈ గొడవ మరింత తీవ్రం కావడంతో సమీపంలో ఉన్న తన సోదరుడికి పూజ సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పూజ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. పోలీసులు చేరుకునే లోపే శివ కుమార్ బ్లేడ్ తో గొంతు, మణికట్టు కోసుకున్నాడు.. దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న శివకుమార్ ను ఆదివారం అర్థరాత్రి చికిత్స కోసం పోలీసులు బేతుల్ జిల్లా ఆస్సత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?