Jay Shah: రోహిత్ కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్కు భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jay Shah: ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ-20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీ-20 ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం తెలిపారు. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, కోచ్గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంకు బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా పేరు పెట్టే కార్యక్రమంలో జే షా మాట్లాడుతూ.. 2023లో అహ్మదాబాద్లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ప్రపంచకప్ గెలవలేకపోయామని, అయితే మనం హృదయాలను గెలుచుకున్నామని అన్నారు. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్ (టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక)లో భారత జెండాను నాటుతామని మీకు హామీ ఇస్తున్నానని జేషా వెల్లడించారు.
Read Also: Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం
Also Read
- ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
- School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
- Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
ఈ సందర్భంగా నిరంజన్ షా, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడకపోవడంపై జేషా మాట్లాడుతూ, విరాట్ పెద్ద కారణం లేకుండా సిరీస్లో ఆడని ఆటగాడు కాదు. భవిష్యత్తులో అతని పాత్ర గురించి చర్చిస్తామన్నారు. దీంతో పాటు ప్రతి ఆటగాడు రంజీ ట్రోఫీలో ఆడాల్సిందేనని జే షా స్పష్టం చేశాడు. పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ మాట్లాడుతూ.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
-
Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
-
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!