Jay Shah: రోహిత్ కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్కు భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jay Shah: ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ-20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీ-20 ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం తెలిపారు. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, కోచ్గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నారు. సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంకు బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా పేరు పెట్టే కార్యక్రమంలో జే షా మాట్లాడుతూ.. 2023లో అహ్మదాబాద్లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ప్రపంచకప్ గెలవలేకపోయామని, అయితే మనం హృదయాలను గెలుచుకున్నామని అన్నారు. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్ (టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక)లో భారత జెండాను నాటుతామని మీకు హామీ ఇస్తున్నానని జేషా వెల్లడించారు.
Read Also: Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ సందర్భంగా నిరంజన్ షా, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడకపోవడంపై జేషా మాట్లాడుతూ, విరాట్ పెద్ద కారణం లేకుండా సిరీస్లో ఆడని ఆటగాడు కాదు. భవిష్యత్తులో అతని పాత్ర గురించి చర్చిస్తామన్నారు. దీంతో పాటు ప్రతి ఆటగాడు రంజీ ట్రోఫీలో ఆడాల్సిందేనని జే షా స్పష్టం చేశాడు. పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ మాట్లాడుతూ.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!