Rayapureddy Prasad: జనసేనకు షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayapureddy Prasad: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న జనసేన పార్టీకి షాక్ తగిలింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్నా.. వైసీపీ కండువా కప్పి రాయపురెడ్డి ప్రసాద్ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన ప్రసాద్.. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్నా.. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన నేత జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Trisha: త్రిషకు కులపిచ్చి.. ఒక హీరో ఆమెను తాకరాని చోట తాకినా.. నటి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభించనున్న సీఎం.!
- 8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
కాగా, ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. వారాహి విజయాత్ర పేరుతో ఇప్పటికే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం మూడు విడతలుగా వారాహి విజయాత్ర నిర్వహించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. స్థానిక నేతలపై ఆరోపణలు గుప్పిస్తూనే.. సీఎం జగన్పై, మంత్రులపై పనుదైన వ్యాఖ్యలు చేశారు.. ఈ సమయంలో మంత్రులు, వైసీపీ నేతలు కూడా జనసేనానిపై ఎదురుదాడికి దిగిన విషయం విదితమే. దీంతో.. ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్గా మారిపోయాయి. గోదావరి జిల్లాలపై పవన్ కేంద్రీకరించి పనిచేస్తుంటే.. అక్కడే కీలకనేతగా ఉన్న రాయపురెడ్డి.. ఇప్పుడు వైసీపీ చేరడం చర్చగా మారిపోయింది.
తాజావార్తలు
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
-
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్బాల్ ఆటగాడిగా హిస్టరీ
-
Mega Charan : మెగాస్టార్ – చరణ్.. ఆ రెండు ఫేక్.. ఫ్యాన్స్ హ్యాపీ
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!