Home
Andhra Pradesh News
Janasena Leader Nagababu Participated Constituency Review Meetings In Nellore
Nagababu: 2024 ఎన్నికలే లక్ష్యం.. జనసైనికులు కలిసికట్టుగా పనిచేయాలి..
By Mahesh Jakki
Nagababu: నెల్లూరులో జనసేన నియోజకవర్గ సమీక్ష సమావేశాలు తొలిరోజు ముగిశాయి. ఏడు నియోజకవర్గాల నేతలతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన జనసైనికులకు పలు సూచనలు చేశారు. జన సైనికులు మరింత బాధ్యతగా ఎన్నికల్లో పనిచేయాలని నాగబాబు తెలిపారు.
Read Also: Sunlight Benefits: సూర్యరశ్మి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
Also Read
జనసేన.. టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేద్దామని ఆయన జనసేన నేతలతో అన్నారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన ఐక్యతను కాపాడుదామని సూచించారు. చిన్న చిన్న సమస్యలు పార్టీల్లో సర్వసాధారణమని, జన సైనికులకు అధిష్టానం అండగా ఉంటుందన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన నేతలందరూ పనిచేయాలని నాగబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!