Pawan Kalyan: ప్రధాని మోడీ నామినేషన్కు జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సోమవారం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనంతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఓటేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరిలో తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎన్నికల ముందు జనసేన, టీడీపీ కలిసి బీజేపీతో జతకట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కూటమి ప్రచారానికి ప్రధాని మోడీ పలు సార్లు రాష్ట్రానికి విచ్చేసి ఎన్డీయే కూటమిలో జోష్ నింపారు. చివరగా విజయవాడలో జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి రోడ్ షో నిర్వహించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది.. అంతిమ విజయం ప్రజలదే..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా.. రేపు వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసలు విషయమేమిటంటే.. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పవన్తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!