Thota Narasimham: మరొకసారి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి..
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thota Narasimham: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో వేగంగా దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం ప్రచారంలో వేగం పెంచారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం వీరవరంలో వైసీపీ అభ్యర్థి తోట నరసింహం సగర కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కులాలు, మతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, కాకినాడ ఎంపీగా సునీల్ను గెలిపించాలని కోరారు.. జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. మరొకసారి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. జగ్గంపేట వైసీపీకి కంచుకోట అని.. హ్యట్రిక్ విజయం ఇచ్చి మరొకసారి రుజువు చేయాలని అన్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..