Arunachal Pradesh Trip: అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నారా?..ఐఆర్సీటీసీ ప్యాకేజీ ట్రై చేయండి
- అత్యంత అందమైన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి
- ఇక్కడ భారత్ కు చెందిన కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు
- అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
- ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్ భారత ఉపఖండంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ యొక్క ప్రధాన శిఖరం కాంగ్టో. ఈ శిఖరం సగటు సముద్ర మట్టానికి 7,060 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆహ్లదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి దాదాపు ఏడాది పొడవునా పర్యటకులు అరుణాచల్ ప్రదేశ్కు వస్తుంటారు. తాజాగా ఈ అందమైన ప్రదేశాన్ని వీక్షించేందుకు ఐఆర్సీటీసీ ఓ సువర్ణావకాశాన్ని అందించింది. అరుణాచలం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ..ఐఆర్సీటీసీ ట్వీట్ చేసింది.
READ MORE: Hyderabad: రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు…
ప్యాకేజీ పేరు- అరుణాచల్ ఎక్స్పెడిషన్ బై రైల్ ఎక్స్-ఎన్జెపి
ప్యాకేజీ వ్యవధి- 7 రాత్రులు, 8 రోజులు
ప్రయాణ విధానం- రైలు, రోడ్డు
ప్రాంతాలు- గౌహతి, తేజ్పూర్, కాజిరంగా, దిరాంగ్, తవాంగ్
READ MORE:Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య
మీకు ఈ సౌకర్యం లభిస్తుంది..
1. ప్రయాణానికి రైలు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం,రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.
5. ఈ ట్రిప్లో మీరు ఒంటరిగా ప్రయాణించినట్లయితే.. రూ. 48,280 చెల్లించాలి.
6 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.36,740 చెల్లించాల్సి ఉంటుంది.
7. ముగ్గురైతే ఒక్కొక్కరికి రూ.34,310 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
8. పిల్లలకు ప్రత్యేక ఫీజు ఉంది. బెడ్తో కలిపి (5-11 ఏళ్లు) రూ.29,060 చెల్లించాల్సి ఉంటుంది.
READ MORE:Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
ఎలా బుక్ చేయాలి..
ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!