Arunachal Pradesh Trip: అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నారా?..ఐఆర్సీటీసీ ప్యాకేజీ ట్రై చేయండి
- అత్యంత అందమైన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి
- ఇక్కడ భారత్ కు చెందిన కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు
- అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
- ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ట్వీట్
అరుణాచల్ ప్రదేశ్ భారత ఉపఖండంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ యొక్క ప్రధాన శిఖరం కాంగ్టో. ఈ శిఖరం సగటు సముద్ర మట్టానికి 7,060 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆహ్లదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి దాదాపు ఏడాది పొడవునా పర్యటకులు అరుణాచల్ ప్రదేశ్కు వస్తుంటారు. తాజాగా ఈ అందమైన ప్రదేశాన్ని వీక్షించేందుకు ఐఆర్సీటీసీ ఓ సువర్ణావకాశాన్ని అందించింది. అరుణాచలం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ..ఐఆర్సీటీసీ ట్వీట్ చేసింది.
READ MORE: Hyderabad: రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు…
ప్యాకేజీ పేరు- అరుణాచల్ ఎక్స్పెడిషన్ బై రైల్ ఎక్స్-ఎన్జెపి
ప్యాకేజీ వ్యవధి- 7 రాత్రులు, 8 రోజులు
ప్రయాణ విధానం- రైలు, రోడ్డు
ప్రాంతాలు- గౌహతి, తేజ్పూర్, కాజిరంగా, దిరాంగ్, తవాంగ్
READ MORE:Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య
మీకు ఈ సౌకర్యం లభిస్తుంది..
1. ప్రయాణానికి రైలు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం,రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.
5. ఈ ట్రిప్లో మీరు ఒంటరిగా ప్రయాణించినట్లయితే.. రూ. 48,280 చెల్లించాలి.
6 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.36,740 చెల్లించాల్సి ఉంటుంది.
7. ముగ్గురైతే ఒక్కొక్కరికి రూ.34,310 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
8. పిల్లలకు ప్రత్యేక ఫీజు ఉంది. బెడ్తో కలిపి (5-11 ఏళ్లు) రూ.29,060 చెల్లించాల్సి ఉంటుంది.
READ MORE:Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
ఎలా బుక్ చేయాలి..
ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!