Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Indian Railways Restore Passenger Train Fares

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్

Published Date :February 27, 2024 , 3:47 pm
By Suresh Maddala
Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వేశాఖ ప్రయాణికులకు (Indian Railways) శుభవార్త చెప్పింది. ఛార్జీల విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ రైళ్లలో (Passenger Train) తిరిగి పాత ఛార్జీలనే వసూలు చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది. దీంతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.

కోవిడ్-19 తర్వాత మెము/డెము ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్‌గా మార్చి సెకండ్ క్లాస్ ఛార్జీలను వసూలు చేసింది. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేగం ఏమైనా పెరిగిందా? అంటే.. అది లేదు. ఛార్జీలు పెంచారే తప్ప.. వేగం పెరగలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఎన్నికల ముందు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19కు ముందు ఉన్న ఛార్జీలనే ఫిబ్రవరి 27 నుంచి వసూలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోవిడ్‌కు ముందు ఇలా..
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి ముందు చెన్నై నుంచి తిరుపతికి ప్యాసింజర్ లేదా DEMU రైలులో ప్రయాణించడానికి రూ.35 ఉండేది. కానీ COVID లాక్‌డౌన్ తర్వాత.. అదే ఛార్జీ రూ.70కి పెరిగింది. అదే విధంగా చెన్నై బీచ్ నుంచి వెల్లూరు, చెన్నై ఎగ్మోర్ నుంచి పుదుచ్చేరికి రూ. 30 లేదా రూ. 45 ఉన్న టిక్కెట్ ధర వరుసగా రూ. 65 మరియు రూ.80కు పెరిగింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో పాత ఛార్జీలే అమల్లోకి వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fares
  • good news
  • Indian Railways
  • passenger train
  • Restore

తాజావార్తలు

  • Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

  • Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు

  • Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్‌పై దర్శకుడు బాబీ ఎమోషనల్..

  • Salon Shop: సెలూన్ షాపు నిర్వాహకుడికి రూ.72 లక్షల జీఎస్టీ.. అంత సంపాదన ఉందా..?

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

ట్రెండింగ్‌

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions