Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వేశాఖ ప్రయాణికులకు (Indian Railways) శుభవార్త చెప్పింది. ఛార్జీల విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ రైళ్లలో (Passenger Train) తిరిగి పాత ఛార్జీలనే వసూలు చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది. దీంతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
కోవిడ్-19 తర్వాత మెము/డెము ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా మార్చి సెకండ్ క్లాస్ ఛార్జీలను వసూలు చేసింది. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేగం ఏమైనా పెరిగిందా? అంటే.. అది లేదు. ఛార్జీలు పెంచారే తప్ప.. వేగం పెరగలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఎన్నికల ముందు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19కు ముందు ఉన్న ఛార్జీలనే ఫిబ్రవరి 27 నుంచి వసూలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
- Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
కోవిడ్కు ముందు ఇలా..
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి ముందు చెన్నై నుంచి తిరుపతికి ప్యాసింజర్ లేదా DEMU రైలులో ప్రయాణించడానికి రూ.35 ఉండేది. కానీ COVID లాక్డౌన్ తర్వాత.. అదే ఛార్జీ రూ.70కి పెరిగింది. అదే విధంగా చెన్నై బీచ్ నుంచి వెల్లూరు, చెన్నై ఎగ్మోర్ నుంచి పుదుచ్చేరికి రూ. 30 లేదా రూ. 45 ఉన్న టిక్కెట్ ధర వరుసగా రూ. 65 మరియు రూ.80కు పెరిగింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో పాత ఛార్జీలే అమల్లోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?