Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోం లోని సోనిత్ పూర్ జిల్లాలో భారత సైన్యం లోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ (ETF) యూనిట్ బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ (TA) కింద వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అలాగే ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర అధికారులకు క్లిష్టమైన కార్యాచరణతో పాటు రవాణా మద్దతును అందించే ఒక విశిష్ట సైనిక రిజర్వ్ ఫోర్స్.
NDA: ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలువనున్న ఎన్డీయే నేతలు..
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ఈ కార్యక్రంలో భాగంగా.. ఓ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ., అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో 2007లో స్థాపించబడిన ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్, విపరీతమైన అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే ప్రాంతం యొక్క పెళుసుగా ఉన్న పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ సంస్థ ప్రారంభం నుండి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్రను పోషించింది. ఈటీఎఫ్ సోనిత్పూర్ జిల్లాలోని గమనీ, గరోబస్తీలో పర్యావరణంపై సామూహిక అవగాహన ప్రచారం, సామూహిక మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించింది.
Heart Attack: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి.. నిజామాబాద్లో ఘటన
ఈ నేపథ్యంలో స్థానిక గ్రామాలు, పాఠశాలల్లో మొత్తం 5,000 నీడనిచ్చే, పండ్ల చెట్లను నాటారు. స్థానిక గ్రామస్తులు, పాఠశాల విద్యార్థుల ఎంతో ఉత్సహంగా పాల్గొని వారి తోడ్పడుతో కమ్యూనిటీల పచ్చదనాన్నిపెంచడానికి చేతులు కలిపారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!