Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది. చైనా, పాక్ నుంచి ముప్పు పెరగటంతో, అణ్వాయుధ సామర్థ్య పెంపుపై భారత్ దృష్టిసారించిందని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం.. ‘ఇయర్బుక్ 2023’ను సిప్రి సోమవారం విడుదల చేసింది. ఉ క్రెయిన్పై రష్యా యుద్ధం అణు నిరాయుధీకరణపై పెద్ద దెబ్బ కొట్టిందని నివేదికలో అమెరికా శాస్త్రవేత్త హన్స్ ఎం క్రిస్టెన్సెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : Tamilnadu CM: మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
అయితే చైనా అంతటా లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో కూడిన ఆయుధాలపై భారత్ ప్రయోగాలు చెస్తుందని నివేదిక పేర్కొంది. భారతదేశం- పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను విస్తరింపజేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు దేశాలు 2022లో కొత్త రకాల అణు సరఫరా వ్యవస్థను ప్రవేశపెట్టి, అభివృద్ధి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. భారత్ అణ్వాయుధ నిరోధకంపై పాకిస్తాన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. భారీ అణ్వాయుధలను తయారు చేయాలని ఇండియా నిర్ణయించుకుంది.
Also Read : Tension in Mahbubabad: మహబూబాబాద్ లో ఉద్రిక్తత.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం
భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా మరియు ఇజ్రాయెల్తో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగిస్తున్నాయని మరియు అనేక కొత్త అణ్వాయుధాలను మోహరించినట్లు నివేదికలో పేర్కొంది. అయితే.. ఈ సంవత్సరం జనవరిలోనే 12 వేల 512 వార్హెడ్లను తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లోబల్ ఇన్వెంటరీలో, దాదాపు 9576 సమర్థమైన ఆయుధాలను ఉపయోగించేందుకు నిల్వ చేశారు. గత ఏడాది కంటే 86 ఎక్కువ.. వాటిలో 3844 వార్హెడ్లు క్షీపణులు.. విమానాలతో మోహరించబడ్డాయి.
Also Read : Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?
భారతదేశం ఇటీవల ఒడిశా తీరంలోని ఒక ద్వీపం నుంచి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను పరీక్షించింది. క్షిపణి యొక్క మూడు విజయవంతమైన డెవలప్మెంటల్ ట్రయల్స్ తర్వాత, సిస్టమ్ యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను ధృవీకరిస్తూ నిర్వహించిన మొదటి ప్రీ-ఇండక్షన్ నైట్ లాంచ్ ఇదేనని వార్తా సంస్థ వెల్లడించింది.
తాజావార్తలు
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!