Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది. చైనా, పాక్ నుంచి ముప్పు పెరగటంతో, అణ్వాయుధ సామర్థ్య పెంపుపై భారత్ దృష్టిసారించిందని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం.. ‘ఇయర్బుక్ 2023’ను సిప్రి సోమవారం విడుదల చేసింది. ఉ క్రెయిన్పై రష్యా యుద్ధం అణు నిరాయుధీకరణపై పెద్ద దెబ్బ కొట్టిందని నివేదికలో అమెరికా శాస్త్రవేత్త హన్స్ ఎం క్రిస్టెన్సెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : Tamilnadu CM: మేం అడిగిందేంటి? మీరు చెప్పిందేంటి?
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
అయితే చైనా అంతటా లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో కూడిన ఆయుధాలపై భారత్ ప్రయోగాలు చెస్తుందని నివేదిక పేర్కొంది. భారతదేశం- పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను విస్తరింపజేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు దేశాలు 2022లో కొత్త రకాల అణు సరఫరా వ్యవస్థను ప్రవేశపెట్టి, అభివృద్ధి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. భారత్ అణ్వాయుధ నిరోధకంపై పాకిస్తాన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. భారీ అణ్వాయుధలను తయారు చేయాలని ఇండియా నిర్ణయించుకుంది.
Also Read : Tension in Mahbubabad: మహబూబాబాద్ లో ఉద్రిక్తత.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం
భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా మరియు ఇజ్రాయెల్తో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగిస్తున్నాయని మరియు అనేక కొత్త అణ్వాయుధాలను మోహరించినట్లు నివేదికలో పేర్కొంది. అయితే.. ఈ సంవత్సరం జనవరిలోనే 12 వేల 512 వార్హెడ్లను తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లోబల్ ఇన్వెంటరీలో, దాదాపు 9576 సమర్థమైన ఆయుధాలను ఉపయోగించేందుకు నిల్వ చేశారు. గత ఏడాది కంటే 86 ఎక్కువ.. వాటిలో 3844 వార్హెడ్లు క్షీపణులు.. విమానాలతో మోహరించబడ్డాయి.
Also Read : Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?
భారతదేశం ఇటీవల ఒడిశా తీరంలోని ఒక ద్వీపం నుంచి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను పరీక్షించింది. క్షిపణి యొక్క మూడు విజయవంతమైన డెవలప్మెంటల్ ట్రయల్స్ తర్వాత, సిస్టమ్ యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను ధృవీకరిస్తూ నిర్వహించిన మొదటి ప్రీ-ఇండక్షన్ నైట్ లాంచ్ ఇదేనని వార్తా సంస్థ వెల్లడించింది.
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!