Ind vs SA1st T20I: శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరిదంటే..?
- భారత్–దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల T20 సిరీస్
- కటక్లో మొదటి మ్యాచ్ ప్రారంభం.
- టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
- భారత్ జట్టులో శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా మళ్లీ రీ-ఎంట్రీ.
- సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా బెంచ్లో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SA1st T20I: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల T20I సిరీస్ నేటి (మంగళవారం) నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ తొలి T20 మ్యాచ్ కటక్లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. మెడ పట్టేయడం కారణంగా మూడు వారాలకు పైగా గిల్ ఆటకు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్ కోలుకొని జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో గాయపడ్డాడు. సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు.
2026 MG Hector టీజర్ విడుదల.. స్పెక్స్, ఫీచర్లు, అంచనా ధరలు ఇవే..!
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
ఇక మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కూడా 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్ట్జే ఈ మ్యాచ్ ద్వారా తిరిగి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ కటక్ మ్యాచ్తో వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. 2024లో T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ T20 క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 మ్యాచ్ లు గెలవగా.. కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక ఏ T20 సిరీస్నూ ఓడిపోలేదు కూడా. దక్షిణాఫ్రికాపై కూడా ఇదే విజయాన్ని కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Top 5 Electric Cars: 2026 లో విడుదల కానున్న టాప్ 5 EVల జాబితా ఇదే.. ఒక లుక్ వేయండి
టాస్ ఓడిపోయిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పర్వాలేదు. మేము వికెట్ను చూసి కొంచెం గందరగోళానికి గురయ్యాము. నిన్నటి కంటే ఈ రోజు పిచ్ కొంచెం ఆకుపచ్చగా ఉంది. మేము ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషిస్తున్నాము. ఎక్కువ పరుగులు చేసి, వాటిని డిఫెండ్ చేయడం ఒక మంచి ఛాలెంజ్. డ్యూ ఫ్యాక్టర్ (మంచు ప్రభావం) బౌలర్లకు కొంచెం సవాలుగా ఉంటుంది. మేము దానిపై మాత్రమే దృష్టి పెడితే.. ముఖ్యమైన పనిపై ప్రభావం పడుతుందని నేను భావిస్తున్నాను. మేము దాని గురించి ఆలోచించకుండా, ఒక సవాలుగా తీసుకుంటాము అని అన్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!