IND vs BAN: రేసులో రోహిత్, సిరాజ్, జైస్వాల్.. ఇద్దరిని వరించిన అవార్డు!
- క్రికెటర్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ ప్రత్యేక అవార్డు
- ఈసారి ఇద్దరికి అవార్డు
- రోహిత్ శర్మకు నిరాశే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతీ టెస్టు సిరీస్ తర్వాత ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును బీసీసీఐ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీ కాలంలో ప్రవేశపెట్టిన అవార్డును.. గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాక కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం ఫీల్డింగ్లో మెరిసిన ఆటగాళ్లకు అవార్డును ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. ఈసారి ఇద్దరు ప్లేయర్లకు దక్కడం విశేషం. వెనక్కి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన మహ్మద్ సిరాజ్తో పాటు సిరీస్ ఆసాంతం అద్భుత ఫీల్డింగ్ చేసిన యశస్వి జైస్వాల్కు అవార్డు దక్కింది.
Also Read: World Cup: భారత్లో మరో వరల్డ్ కప్.. ఇదే మొదటిసారి!
Also Read
భారత జట్టులోని ప్రతి ఒక్కరూ మైదానంలో చురుగ్గా వ్యవహరించారని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అభినందించాడు. ‘మ్యాచులో ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. చాలా అవకాశాలను బాగా ఒడిసిపట్టారు. చెన్నై వంటి ఉక్కపోతగా ఉండే వాతావరణంలోనూ అందరూ అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. కాన్పూర్లో వర్షం కారణంగా మైదానం చాలా తేమగా ఉన్నా.. ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ప్రతిఒక్కరూ మైదానంలో చురుగ్గా కదిలారు. ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డు రేసులో యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ నిలిచారు. ఫీల్డింగ్లోనూ రోహిత్ నమ్మదగ్గ క్రికెటర్. యశస్వి, సిరాజ్ అద్భుతంగా క్యాచ్లు అందుకున్నారు. ఈసారి జైస్వాల్, సిరాజ్కు అవార్డును అందిస్తున్నాము’ అని దిలీప్ చెప్పాడు.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!