Paris Olympics 2024: టీమ్ మెంటర్గా మేరీ కోమ్.. ఫ్లాగ్ బేరర్గా శరత్ కమల్..!
ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరించబోతుండగా.. ఫ్లాగ్ బేరర్ గా శరత్కమల్ను భారత ఒలింపిక్స్ అసోషియేషన్ తెలిపింది.
Also Read: Instagram: మళ్లీ నిలిచిపోయిన ఇన్స్టాగ్రామ్.. యూజర్స్ ఆగ్రహం..
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
ఇక పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా భారత్ తరుపున జాతీయ పతాకధారిగా శరత్ కమల్ కనిపించబోతున్నాడు. ఇక ఆచంట శరత్ కమల్ కు 5 వ ఒలింపిక్స్. ఇక ఇదే తన చివరి ఒలింపిక్స్ క్రీడలు అని శరత్ కమల్ ఇదివరకే ప్రకటించాడు. తాను పాల్గొనబోయే చివరి ఒలింపిక్స్ లో దేశం తరుపున ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. 2022 కామెన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో కూడా భారత పతాకధారిగా ఈయన వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఈయన కామన్ వెల్త్ గేమ్స్ లో 3 గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. కాకపోతే ఒలింపిక్స్ లో మాత్రం ఇప్పటివరకు బోణి కొట్టలేదు.
Also Read: PM Modi: భూటాన్ పర్యటనకు ప్రధాని మోడీ.. ఆ అంశాలపై కీలక చర్చ..
అలాగే దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత ఒలింపిక్ టీమ్ హెడ్ గా నియమితురాలైంది. ఈమెను చెఫ్ డి మిషన్ గా భారత ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. మెంటర్గా, గైడ్ గా భారత టీమ్ కు మేరీ కోమ్ వ్యవహరిస్తుందని, ఆమె సంపాదించిన అనుభవం, సలహాలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటనలో తెలిపింది. మేరీ కోమ్ ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్గా, 2012 ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచింది.
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో