Ignoring Social Media : రోజుకు 15 నిమిషాలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.. మీ ఆరోగ్యం సేఫ్..!
రోజులో మీరు ఒత్తిడికి గురవుతున్నారా.. మీకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తున్నాయా.. అయితే మీ ఫోన్ ను పక్కన పెట్టాల్సిందే.. ఈ విషయాన్ని స్వయంగా నిపుణులే చెబుతున్నారు. స్వాన్సీ విశ్వవిద్యాలయం నుంచి ఒక కొత్త అధ్యయనం ప్రకారం సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు కేవలం 15 నిమిషాలు తగ్గించడం వలన సాధారణ ఆరోగ్యం మరియు రోగనిరోధక పని తీరు మెరుగుపడటమే కాకుండా, నిరాశ మరియు ఒంటరితనం యొక్క లక్షణాలను కూడా మెరుగుపరుస్తుంది.
Also Read : Russia: ఐఫోన్లు పడేయండి లేదా మీ పిల్లలకు ఇవ్వండి.. అధికారులకు అధ్యక్ష భవనం ఆదేశాలు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మూడు నెలల పాటు, రీడ్, టెగాన్ ఫౌక్ప్ మరియు మరియం ఖేలా ప్రజలు తమ సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు 15 నిమిషాలు తగ్గించినప్పుడు శారీరక ఆరోగ్యం మరియు మానసిక పనితీరుపై ప్రభావాలను పరిశీలించారు. 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 20-25 సంవత్సరాల వయస్సు గలవారిని మూడు గ్రూపులుగా విభజించి వారి అలవాట్లలో ఏమి మార్పులు చేయకుండానే రోజుకు 15 నిమిషాలు ఫోన్ లో సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకునేలా చేశారు.
Also Read : Bhatti Vikramarka: భట్టి పీపుల్స్ మార్చ్ కు నేడు విరామం.. కారణం ఇదే..
అదే క్రమంలో సోషల్ మీడియాను ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై నివేదికలతో పాటు వారి ఆరోగ్యం మరియు మానసిక పనితీరు గురించి నెలవారీ ప్రశ్నావళికి కూడా సమాధానాలను సేకరించారు. రోజులో 15 నిమిషాల పాటు ఫోన్ కార్యకాలాపాలకు దూరంగా ఉన్నవారు, ఇతర ఫోన్లో రోజువారిగా సోషల్ మీడియాలో గడిపే సమూహాలతో పోలిస్తే సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, ఒంటరితనం మరియు నిరాశలో గణనీయమైన మెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగోన్నారు.
Also Read : Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్
ప్రజలు తమ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకున్నప్పుడు, వారి శారీరక ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు కోసం ప్రయోజనాలతో సహా వారి జీవితాలు అనేక విధాలుగా మెరుగుపడతాయని ఈ డేటా నిరూపిస్తుంది అని అధ్యయనం నిర్వహించిన స్వాన్సీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సైకాలజీకి చెందిన ప్రొఫెసర్ ఫిల్ రీడ్ తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో