MP Ayodhya Rami Reddy: ఏదేమైనా జగన్ వెంటే ప్రయాణం.. ఆ ప్రచారం అవాస్తవం
- ఎన్ని ఇబ్బందులు ఉన్నా జగన్ వెంటే ఉంటా
- 10 మంది ఎంపీలు బయటకు వెళ్తున్నారనే ప్రచారం అవాస్తవం
- వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Ayodhya Rami Reddy: 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు. మా గురించి మేము ఇలా చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. పదవి అంటే బాధ్యత, త్యాగంతో కూడుకున్నదని ఎంపీ తెలిపారు. రాజకీయాన్ని, పదవులను స్వార్థం కోసం వాడుకుంటే నష్టపోతారని వెల్లడించారు. ఈరోజుల్లో పార్టీలు నడపడం చాలా కష్టసాధ్యం అవుతుందన్నారు. అన్ని అనుకున్నట్టే అవ్వాలంటే రాజకీయాల్లో కుదరదన్నారు. వ్యక్తిగత స్వార్థాలు ఉంటే రాజకీయాల్లో ఉండకూడదని ఆయన వివరించారు.
Read Also: Pilli Subhash Chandra Bose: రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్తోనే ఉంటాను..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
జగన్ సామాన్యుడి గురించి ఆలోచించే వ్యక్తి అని.. ఎవరికి సహాయం అవసరమో వాళ్ల కోసం జగన్ పార్టీ పెట్టాడన్నారు. ఏదేమైనా జగన్ వెంటే ప్రయాణం చేద్దాం అనే రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. మోపిదేవి అంటే మాకు ఇష్టమని.. ఆయనకి మరింత బలం ఇవ్వడానికే ప్రయత్నించామన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ వంటి పదవులు ఆయనకి ఇచ్చామన్నారు. ఇబ్బందులు ఉన్నాయని పార్టీలు మారిపోతే విలువలు ఉండవన్నారు. ఇబ్బందులు ఉన్నా జగన్ వెంటే ఉంటా.. ఉండాలని ఎంపీ తెలిపారు. మాకు పదవి వచ్చింది వైసీపీ వల్లేనని.. ఇదే బాధ్యతతో ఉంటానన్నారు. వ్యక్తిత్వ హననం చేసి మాపై వార్తలు ప్రచారం చెయ్యవద్దని ఎంపీ అయోధ్య రామిరెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!