CM Revanth Reddy : రేపు ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభిచనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ప్రారంభానికి సిద్ధమైన ఆరాంఘర్ - జూ పార్క్ ఫ్లైఓవర్
- రేపు సాయంత్రం 4 గంటలకు ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- 2021 డిసెంబర్ లో ప్రారంభమై 2024 డిసెంబర్ లో పూర్తయిన ఫ్లై ఓవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్ను సౌకర్యవంతంగా అందిస్తుంది.
PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
రూపం దిద్దుకున్న ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో, 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడింది. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఇది హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి జనం వాహన రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, జనవరి 6న ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరువాత, నగరంలోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ లేకుండా వేగంగా ప్రయాణం చేయడానికి వాహనదారులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, బైరమల్గూడ, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాలకు వాహనాలు సులభంగా, వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ఫ్లైఓవర్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన వాడకం కూడా తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా, ప్రజలకు సులభమైన మరియు తక్కువ సమయంతో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
Zimbabwe: సింహాలతో నిండి ఉన్న అడవిలో తప్పిపోయిన 8 ఏళ్ల బాలుడు.. ఎలా బయటపడ్డాడంటే..
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?