TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్
ఏడు కొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే.. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్నటివరకు శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో కొండపైకి పరిమితి సంఖ్యలోనే వాహనాలను అనుమతించారు. అయితే.. నిన్న బ్రహోత్సవాలు ముగియడంతో.. ఇవాళ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే.. అన్ని కంపార్ట్మెంట్లు నిండి పోయి.. వెలుపల ఉన్న క్యూలైన్లలో సైతం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.
Also Read
అయితే.. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలను క్యూలైన్లలోనే అందజేస్తున్నారు టీటీడీ అధికారులు. అయితే రద్దీని గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న స్వామి వారిని 72,195 మంది దర్శించుకున్నారు. అంతేకాకుండా.. 41,071 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. రూ.2.17 కోట్ల హుండీ ఆదాయం స్వామి వారి ఖాతాలో సమకూరింది.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
-
AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!