Health : రోజులో నీరు ఎంత మోతాదులో, ఎప్పుడు తీసుకోవాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీరు లోపిస్తే అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుందని తెలుసు. నీటి కొరత వల్ల తలనొప్పి, మలబద్ధకం, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, అజీర్ణం, తక్కువ రక్తపోటు, ఊబకాయం సమస్య, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక సమస్యలు వస్తాయి. రోజులో ఎంత నీరు త్రాగాలి.. ఎప్పుడు తీసుకోవాలో తప్పక తెల్సుకోవాలి.
శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్గా ఉంచడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. నీరు శరీరం యొక్క అవయవాలు, కణజాలాలను రక్షిస్తుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగితే, జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ నుండి బయటపడవచ్చు. నీళ్లు తాగడం వల్ల మనకు ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు
మీరు కూడా అలసిపోయినట్లు లేదా బలహీనంగా ఉన్నట్లయితే, నీరు త్రాగటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల అలసట వస్తుంది. తగినంత నీరు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి శరీరానికి శక్తి లభిస్తుంది. మెదడు కణజాలంలో 4 నుండి 70 శాతం నీటితో తయారవుతుంది. నిర్జలీకరణం శరీరాన్ని మాత్రమే కాకుండా మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని తాగడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
Read Also: Ippatam Tension: ఇప్పటంలో ఆందోళన విరమించిన జనసేన
నీరు లేకపోవడం వల్ల జుట్టు పల్చగా, పెళుసుగా మారుతుంది. జుట్టు పొడిబారడం, నిర్జీవంగా ఉండడం కూడా నీటి కొరత కారణంగా చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే కనీసం 3 కప్పులు త్రాగాలి. ప్రతిరోజూ చాలా నీరు త్రాగాలి. భోజనం తర్వాత ఒక గంట పాటు నీరు త్రాగడం మానుకోండి. నీరు త్రాగిన 45 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి. అంతకు ముందు ఏదైనా తినడం మానుకోండి.
తాజావార్తలు
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!