T20 World Cup 2024: న్యూయార్క్లో విపరీతంగా పెరిగిన హోటల్ ధరలు.. కారణమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్లో హోటల్ ధరలు ఆకాశన్నంటాయి. కారణమేంటంటే.. టీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా.. జూన్ 9వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ దేశంలో జరిగినా, డబ్బులు లెక్క చేయకుండా వెళ్తారు.
Malavika Jayaram : ఘనంగా జయరామ్ కుమార్తె వివాహం ..ఫోటోలు వైరల్..
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
గతేడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో జరిగింది. ఆ మ్యాచ్ కోసం.. అభిమానులు ఎంత పోటీ పడ్డారో తెలిసిందే.. మ్యాచ్ టికెట్లు దొరికిన వారు వారు ఉండేందుకు హోటల్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోటళ్లు అన్ని ఫుల్ కావడంతో హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి. అప్పుడు కూడా హోటల్స్ ధరలు కూడా ఆకశాన్నంటాయి. ఇప్పుడు కూడా న్యూయార్క్లో అలాంటి పరిస్థితి ఏర్పడింది.
Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..
ప్రస్తుతం అక్కడి హోటళ్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. కొన్ని హోటళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగిపోయాయి. ప్రస్తుతం న్యూయార్క్లోని కొన్ని హోటళ్లలో రూమ్స్ ధర రూ. 9,422గా ఉంటే.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రోజు ఈ ధర రూ. 66,624గా ఉండడం గమనార్హం. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు భారత్, పాక్ మ్యాచ్ క్రేజ్ ఏంటి అనేది. కాగా.. మరో 29 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఈసారి 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు ఉండనున్నాయి. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగనుంది.
తాజావార్తలు
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!