KTR-Trisha: త్రిష.. నిన్ను కెప్టెన్గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్
- అండర్-19 టీ20 ప్రపంచకప్లో అదరగొడుతున్న త్రిష
- 5 మ్యాచ్లలో 230 పరుగులు
- హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష అదరగొడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన త్రిష 230 పరుగులు చేసింది. బంగ్లాదేశ్పై (40), శ్రీలంకపై (49)పై కీలక ఇన్నింగ్స్లు ఆడిన తెలుగమ్మాయి.. స్కాట్లాండ్పై సెంచరీ (110) చేసింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో శతకం బాదింది. దాంతో అండర్-19 మహిళల ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి మహిళగా త్రిష రికార్డు సృష్టించింది. ఈ రికార్డుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
అండర్-19 మహిళల ప్రపంచకప్లో గొంగిడి త్రిష అద్భుతమైన ఫీట్ సాధించిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కొనియాడారు. ‘త్రిష అద్భుతంగా ఆడుతున్నావ్. అద్భుతమైన ఫీట్ సాదించావు. దేశ గౌరవాన్ని పెంచావు, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావ్. ఐసీసీ అండర్-19 టీ20 మహిళా ప్రపంచకప్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ఉమెన్గా రికార్డ్ సాధించి.. ఎంతోమంది మహిళలకు, మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిన మీకు మనస్పూర్తిగా అభినందనలు. మరికొన్నాళ్లలోనే టీమిండియా మహిళా క్రికెట్ జట్టులో అడుగెడుతావని, కెప్టెన్గా చూస్తామని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
Also Read: Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. ఊహించని రీతిలో పెరిగాయ్!
అండర్-19, మహిళా టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని త్రిష తెలిపింది. విమెన్ అండర్-19 టోర్నీలో మంచి ప్రదర్శన చేసి భారత మహిళల జట్టుకు ఎంపిక కావాలని, వచ్చే ప్రపంచకప్ స్క్వాడ్లో తన పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చానని చెప్పింది. తన లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నందుకు సంతోషముగా ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!