Hemant Soren : జార్ఖండ్ను బీజేపీ నిమ్మకాయలా పిండేసింది: హేమంత్ సోరెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తీవ్ర దాడిని ప్రారంభించారు. బిజెపి దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని నిమ్మకాయలా పిండిందని.. పేద రాష్ట్రాల వెన్ను విరిచిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను గుర్రపు వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే భారతీయ జనతా పార్టీ విధానమని సోరెన్ ఆరోపించారు. దేశ సమాఖ్య వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఆరోపించారు.
Read Also:CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
గత 20 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ను నిమ్మకాయలా పిండిందని, అయితే ఇప్పుడు దీనిని ఆపాలని పిటిఐ-భాషకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోరెన్ పేర్కొన్నారు. మేము ఆవుకు ఆహారం ఇస్తాము. వారు పాలను తీసివేస్తారు. ఇది ఇప్పుడు అనుమతించబడదు. జార్ఖండ్ సంపదను దోచుకున్నారు. ఖనిజ వనరులతో కూడిన జార్ఖండ్ పేద రాష్ట్రాల్లో ఒకటిగా మారడం విడ్డూరం. బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, డోలమైట్ వంటి వనరులు మనకు సమృద్ధిగా ఉన్నాయని, అయితే జార్ఖండ్ వంటి రాష్ట్రాల వెన్ను విరిచిన కేంద్ర ప్రభుత్వ జిఎస్టి విధానం వల్ల మన ఆదాయ సేకరణకు ఆటంకం కలిగిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. మన రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఏమీ చేయలేదన్నారు.
Read Also:Allu Arjun : ఇది పుష్ప గాడి రేంజ్.. రికార్డు బుకింగ్స్
కేంద్రం బకాయిలు చెల్లించలేదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పదేపదే లేఖలు రాసినా రాష్ట్రానికి బొగ్గు బకాయిలు రూ.1.36 లక్షల కోట్లు ఇంకా చెల్లించలేదని హేమంత్ సోరెన్ అన్నారు. అంతే కాకుండా విభజన రాజకీయాలు, హిందూ-ముస్లింల మధ్య పోలరైజేషన్, మత విద్వేషాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే స్థిర ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందని, ఆరోగ్యకరమైన రాజకీయ పోటీ అంతం కావడం దేశ దురదృష్టమని ఆరోపించారు.
తాజావార్తలు
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!