Hash Oil: హైదరాబాద్లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్..
- హైదరాబాద్లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం
- బాలానగర్ సామ్రాట్ హోటల్ వద్ద 3 లీటర్ల హాష్ ఆయిల్ సీజ్
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాజేంద్రనగర్లో 300 ఎంఎల్ హాష్ ఆయిల్ అమ్ముతున్న మహిళ అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. చిన్న చిన్న బాటిల్స్లో హాష్ ఆయిల్ను పోలీసులు గుర్తించారు. విక్రయానికి రెడీగా ఉన్న హాష్ ఆయిల్ను సీజ్ చేశారు. దీంతో పాటు.. లేడి కిలాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Maharashtra Polls: ఎన్నికల వేళ కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్ నేత రవి రాజా
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం క్రితం లేడీ కిలాడి కొడుకును హాష్ ఆయిల్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎస్వోటీ అధికారులు. భారీగా హాష్ ఆయిల్ను స్వాధీనపరుచుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతనిని జైల్కు తరలించారు. తాజాగా.. ఈ రోజు అతని తల్లిని పట్టుకున్నారు అధికారులు. ఆమె వద్ద నుంచి హాష్ ఆయిల్, 35 వేల నగదు స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు.
Read Also: Stock Market: దీపావళి రోజున నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మరోవైపు.. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో.. మూడు లీటర్ల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్వోటీ పోలీసులు బాలానగర్ పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..