Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వారు చేసే చర్యలు పర్మినెంట్ గా కాపుల భవిష్యత్తును కాలరాయడానికి మాత్రమే ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించకపోవడం దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కూటమిని ఓడించడమనేది వారు కంటున్న కల మాత్రమే.. వచ్చే ఐదేళ్ళు జనసేన మనుగడకు టీడీపీ ఎంత అవసరమో.. టీడీపీ మనుగడకు జనసేన అంతే అవసరం.. 5 శాతం రిజర్వేషన్ కోసం సీఎంను ఒప్పించడానికి ధైర్యం చేయలేని వైసీపీ కాపులను నమ్మి వారి వెనుక వెళ్ళాలా లేదా అనేది కాపు సామాజిక వర్గంలోని ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ హరిరామ జోగయ్య తెలిపారు.
Read Also: Spider : కాళ్లతో ఊపిరి పీల్చుకునే వింత సముద్రపు సాలీడు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక, కాపులు వైసీపీని వదిలిపెట్టాలని హరిరామ జోగయ్య అన్నారు. గతంలో జనసేన ఓట్లు శాతం 7 నుంచి 15 వరకు పెంచుకోగలింది.. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలోని 80 శాతం ఓటర్లు జనసేన పార్టీని బలపరచటంతో ఓటర్ల సంఖ్య 51 శాతం నుంచి 44 శాతానికి దిగజారుతున్న తమ పరిస్థితిని గ్రహించిన వైసీపీ కావు సామాజిక వర్గంలో చీలిక తీసుకుని రావటం కోసం ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. అందరం కలిసే వైసీపీని ఓడించాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!