Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వారు చేసే చర్యలు పర్మినెంట్ గా కాపుల భవిష్యత్తును కాలరాయడానికి మాత్రమే ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించకపోవడం దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కూటమిని ఓడించడమనేది వారు కంటున్న కల మాత్రమే.. వచ్చే ఐదేళ్ళు జనసేన మనుగడకు టీడీపీ ఎంత అవసరమో.. టీడీపీ మనుగడకు జనసేన అంతే అవసరం.. 5 శాతం రిజర్వేషన్ కోసం సీఎంను ఒప్పించడానికి ధైర్యం చేయలేని వైసీపీ కాపులను నమ్మి వారి వెనుక వెళ్ళాలా లేదా అనేది కాపు సామాజిక వర్గంలోని ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ హరిరామ జోగయ్య తెలిపారు.
Read Also: Spider : కాళ్లతో ఊపిరి పీల్చుకునే వింత సముద్రపు సాలీడు
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ఇక, కాపులు వైసీపీని వదిలిపెట్టాలని హరిరామ జోగయ్య అన్నారు. గతంలో జనసేన ఓట్లు శాతం 7 నుంచి 15 వరకు పెంచుకోగలింది.. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలోని 80 శాతం ఓటర్లు జనసేన పార్టీని బలపరచటంతో ఓటర్ల సంఖ్య 51 శాతం నుంచి 44 శాతానికి దిగజారుతున్న తమ పరిస్థితిని గ్రహించిన వైసీపీ కావు సామాజిక వర్గంలో చీలిక తీసుకుని రావటం కోసం ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. అందరం కలిసే వైసీపీని ఓడించాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!