Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వారు చేసే చర్యలు పర్మినెంట్ గా కాపుల భవిష్యత్తును కాలరాయడానికి మాత్రమే ఉపయోగపడతాయన్న విషయాన్ని గమనించకపోవడం దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కూటమిని ఓడించడమనేది వారు కంటున్న కల మాత్రమే.. వచ్చే ఐదేళ్ళు జనసేన మనుగడకు టీడీపీ ఎంత అవసరమో.. టీడీపీ మనుగడకు జనసేన అంతే అవసరం.. 5 శాతం రిజర్వేషన్ కోసం సీఎంను ఒప్పించడానికి ధైర్యం చేయలేని వైసీపీ కాపులను నమ్మి వారి వెనుక వెళ్ళాలా లేదా అనేది కాపు సామాజిక వర్గంలోని ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ హరిరామ జోగయ్య తెలిపారు.
Read Also: Spider : కాళ్లతో ఊపిరి పీల్చుకునే వింత సముద్రపు సాలీడు
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ఇక, కాపులు వైసీపీని వదిలిపెట్టాలని హరిరామ జోగయ్య అన్నారు. గతంలో జనసేన ఓట్లు శాతం 7 నుంచి 15 వరకు పెంచుకోగలింది.. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలోని 80 శాతం ఓటర్లు జనసేన పార్టీని బలపరచటంతో ఓటర్ల సంఖ్య 51 శాతం నుంచి 44 శాతానికి దిగజారుతున్న తమ పరిస్థితిని గ్రహించిన వైసీపీ కావు సామాజిక వర్గంలో చీలిక తీసుకుని రావటం కోసం ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. అందరం కలిసే వైసీపీని ఓడించాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..