Vande Bharat Train: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గంలో వందే భారత్
- రైలు ప్రయాణికులకు శుభవార్త
- బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు
- ఈరోజు నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ రైలును కొత్త రూట్లలో నడపడానికి ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో.. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. కాగా.. బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు ఈరోజు నుంచి ప్రారంభమైంది.
Read Also: Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్..
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
మధురై రైల్వే స్టేషన్ నుండి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఆ తర్వాత.. తిరుగు ప్రయాణంలో బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సేలం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి 8.20 గంటలకు తిరుచ్చి చేరుకుని, మధురై రైల్వే స్టేషన్ కు రాత్రి 10.25 గంటలకు చేరుకుంటుంది.
Read Also: Health Tips: ఎక్కువ సేపు మూత్రం ఆపుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా?
బెంగళూరు-మధురై వందే భారత్ రైలులో.. ఇతర వందే భారత్ రైళ్ల మాదిరిగానే 8 కోచ్లు ఉంటాయి. ఆ కోచ్లలో రెండు రకాల కోచ్లు ఉంటాయి. చైర్కార్, ఎగ్జిక్యూటివ్ చైర్కార్.. ఈ రెండింటికీ వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. అయితే.. ప్రయాణికుల డిమాండ్ మరింత పెరిగితే, భవిష్యత్తులో వందే భారత్ రైళ్లలో అదనపు కోచ్ల సంఖ్యను పెంచవచ్చు. ఇదిలా ఉంటే.. మధురై-బెంగళూరు వందే భారత్ రైలు ఛార్జీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఏసీ చైర్కార్ ధర దాదాపు రూ.1300, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ధర రూ. 2300 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. త్వరలో ఎగ్మోర్-నాగర్ కోయిల్ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!