రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ రైలును కొత్త రూట్లలో నడపడానికి ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో.. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. కాగా.. బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు ఈరోజు నుంచి ప్రారంభమైంది.
మహేంద్ర సింగ్ ధోని… క్రికెట్ చరిత్రలో సుస్థిరంగా నిలిచే పేర్లలో ఇది కచ్ఛితంగా ఒకటి. ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాహీ… తన సింప్లిసిటీతో కూడా ఎంతో మందికి దగ్గరయ్యాడు. పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కూడా ధోని సింపుల్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. తన అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. గర్వం మచ్చుకైనా కనిపించని ధోని అభిమానులతో ఇట్టే కలిసిపోతూ ఉంటాడు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్గా…
Bullet Train Start: దేశంలో బుల్లెట్ రైలు ప్రవేశంపై ప్రయాణికులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ రైలు) పనులు వేగంగా జరుగుతున్నాయి.
Noida Pod Taxi Service: దేశంలోనే మొట్టమొదటి పాడ్ టాక్సీ సర్వీస్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రారంభం కానుంది. యూపీలోని యోగి ప్రభుత్వం జేవార్ విమానాశ్రయం, ప్రతిపాదిత ఫిల్మ్ సిటీ (జేవార్ ఎయిర్పోర్ట్ నుండి ఫిల్మ్ సిటీ) మధ్య దేశంలోని మొట్టమొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్ను ఆమోదించింది.
రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుడు బెంబేలెత్తుతున్నాడు. పెట్రోల్, డీజల్, కూరగాయలు, పప్పుధ్యానాలు, సుమారు రూ.200లకు మించి ఏది తక్కువగా ఉండటం లేదు. ప్రతీదీ విపరీతంగా పెరగటంతో ప్రతి ఒక్కరికి భారంగా మారింది. ఏది కొన్నాలన్న, ఏది తినాలన్న, ఎక్కడి ప్రయాణించాలన్న తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రూ. 500 నోటు ఇప్పుడు రూ5 గా.. ఖర్చైపోతుండటంతో సామాన్యులకు భారమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ కొనాలంటే…