Gidugu Rudra Raju: త్వరలో కేజ్రీవాల్ ను కూడా జైలులో పెడతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఛండీఘర్ మేయర్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ మాజీ పీసీసీ చీఫ్, సీడబ్యూసీ ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ జాతీయ సమావేశంలో రామ నామస్మరణ, మోడీ నామస్మరణ మాత్రమే చేసింది అని విమర్శలు గుప్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా బీజేపీ కూడా విస్తరించుకుంటూ పోవాలని మాత్రమే చూస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేజ్రీవాల్ ను కూడా జైలులో పెడతారు అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. స్థానిక పార్టీలను సైతం బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తో అలయెన్స్ లో ఉన్న వారిని కమలం పార్టీ ఇబ్బందులు పెడుతుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
Read Also: Delhi : ఢిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు మృతి
Also Read
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఓటర్లు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ని తెలుసుకోవాలి గిడుగు రుద్రరాజు అన్నారు. రీజనల్ పార్టీల ముసుగులో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఒక చెత్తో చంద్రబాబు, మరో చెత్తో సీఎం జగన్ లను పట్టుకుని ఉంది అని అన్నారు. ఈనెల 23న సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వైఎస్ షర్మిలను కలుస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తారు అని ఏపీ మాజీ పీసీసీ చీప్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు.
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!