AP Congress: కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన జాతి పిత మహాత్మాగాంధీ అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిపాలన అందించిన లాల్ బహుదూర్ శాస్త్రి, ఇద్దరికి కాంగ్రెస్ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు, జగన్ పరిపాలన చూస్తున్నామని ఆయన తెలిపారు. రాజ్యాంగ విలువలను వదిలి పాలిస్తున్న తీరు చూస్తున్నాం.. మనిషికి భద్రత కరువైపోయింది,ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Pawan: గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. సేవ్ ది నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.. భారత్ జోడో యాత్ర కూడా అందులో భాగమేనని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అనేక విభజన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. 2014 అధికారంలోకి వచ్చి ఉంటే హామీలను అమలు చేసేది.. 3 వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయక సన్నిధి నుంచి ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం అని రుద్రరాజు ప్రకటించారు.
Read Also: Rudraksha: రుద్రాక్ష అంటే ఏమిటి? ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
4వ తేదీ చిత్తూరులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. 5వ తేదీ మదనపల్లెలో,6 వ తేదీ కడపలో సభలు నిర్వహిస్తున్నాం.. వైద్య విద్య లో జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలలో అవకతవకలు జరుగుతున్నాయి.. దీని వల్ల అర్హులైన అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారు అంటూ రుద్రరాజు ఆరోపించారు. ప్రజా పోరాటాలకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!