AP Congress: కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన జాతి పిత మహాత్మాగాంధీ అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిపాలన అందించిన లాల్ బహుదూర్ శాస్త్రి, ఇద్దరికి కాంగ్రెస్ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు, జగన్ పరిపాలన చూస్తున్నామని ఆయన తెలిపారు. రాజ్యాంగ విలువలను వదిలి పాలిస్తున్న తీరు చూస్తున్నాం.. మనిషికి భద్రత కరువైపోయింది,ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Pawan: గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా చంపేశారు
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. సేవ్ ది నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.. భారత్ జోడో యాత్ర కూడా అందులో భాగమేనని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అనేక విభజన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. 2014 అధికారంలోకి వచ్చి ఉంటే హామీలను అమలు చేసేది.. 3 వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయక సన్నిధి నుంచి ప్రచార కార్యక్రమం చేపడుతున్నాం అని రుద్రరాజు ప్రకటించారు.
Read Also: Rudraksha: రుద్రాక్ష అంటే ఏమిటి? ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
4వ తేదీ చిత్తూరులో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. 5వ తేదీ మదనపల్లెలో,6 వ తేదీ కడపలో సభలు నిర్వహిస్తున్నాం.. వైద్య విద్య లో జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలలో అవకతవకలు జరుగుతున్నాయి.. దీని వల్ల అర్హులైన అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారు అంటూ రుద్రరాజు ఆరోపించారు. ప్రజా పోరాటాలకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!