Gidugu Rudra Raju : కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది
- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న గిడుగు రుద్రరాజు
- ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని సూచన
- 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ప్రకటక ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అమరావతి నిర్మాణానికి ఇచ్చే 15 వేల కోట్లు గ్రాంట్ లేక రుణమా అనేది స్పష్టంగా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కడప స్టీల్ ప్లాంట్,విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదని, ఏపీకి ప్రత్యేక నిధులను కేంద్రం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Paris Olympics 2024: 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్ర.. నదిలో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..
Also Read
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
- Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- T20 World Cup: 'కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి'.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని, 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ఆర్ధికమంత్రి ప్రకటక ఉందన్నారు రుద్రరాజు. గత పాలనలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, సీబీఐ ,ఈడీ తో దర్యాప్తు జరగాలన్నారు. జగన్ అసెంబ్లీ కి వెల్లకపోవడం ఆయన వ్యక్తిగతమని, జగన్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఏపీలో జరిగిన హత్యలు,దాడుల పై విచారణ జరగాలని, ఏపీలో వరద పరిస్థితులను సమీక్ష జరిపెందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించి నష్టం పై అంచనా వేయాలన్నారు రుద్రరాజు.
Papua New Guinea: 26 మంది దారుణ హత్య.. నదిలోకి మృతదేహాలను ఈడ్చుకెళ్లిన మొసళ్లు..
తాజావార్తలు
-
T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
-
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
-
TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?