Gidugu Rudra Raju : కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది
- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న గిడుగు రుద్రరాజు
- ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని సూచన
- 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ప్రకటక ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అమరావతి నిర్మాణానికి ఇచ్చే 15 వేల కోట్లు గ్రాంట్ లేక రుణమా అనేది స్పష్టంగా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కడప స్టీల్ ప్లాంట్,విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదని, ఏపీకి ప్రత్యేక నిధులను కేంద్రం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Paris Olympics 2024: 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్ర.. నదిలో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..
Also Read
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని, 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ఆర్ధికమంత్రి ప్రకటక ఉందన్నారు రుద్రరాజు. గత పాలనలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, సీబీఐ ,ఈడీ తో దర్యాప్తు జరగాలన్నారు. జగన్ అసెంబ్లీ కి వెల్లకపోవడం ఆయన వ్యక్తిగతమని, జగన్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఏపీలో జరిగిన హత్యలు,దాడుల పై విచారణ జరగాలని, ఏపీలో వరద పరిస్థితులను సమీక్ష జరిపెందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించి నష్టం పై అంచనా వేయాలన్నారు రుద్రరాజు.
Papua New Guinea: 26 మంది దారుణ హత్య.. నదిలోకి మృతదేహాలను ఈడ్చుకెళ్లిన మొసళ్లు..
తాజావార్తలు
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!