Pawan Kalyan: రాళ్లతో పవన్పై దాడికి యత్నం.. నలుగురిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నిన్న రోడ్డు షోలో రాజోలులో నాపై దాడికి యత్నించారని తెలిపారు.. రాళ్లు పట్టుకుని దాడి చేయడానికి నలుగురు యువకులు ప్రయత్నించారన్న ఆయన.. వీరిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు.. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.. ఇక, ప్రజల్లో మార్పు వస్తుందనుకుని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడతారు.. మనల్ని నాశనం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. సుపారీ గ్యాంగ్ లు తిరుగుతున్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: Vijay Sethupathi:ఇన్స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే?
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ఇక, రాజోలు ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని.. చీకట్లో ఉన్న జనసేన పార్టీని.. 2019 ఎన్నికల్లో రాజోలులో గెలిపించి చిరు దీపం వెలుగించారని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజోలు ఎమ్మెల్యే మనతో ఉండి ఉంటే.. భుజాలపై పెట్టుకునేవాడనని అన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారి.. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.. ఉభయగోదావరి జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టానని.. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలు నా పర్యవేక్షణలోనే ఉంటాయన్న ఆయన.. గోదావరి జిల్లాలు బాగుంటేనే రాష్ట్రమంతా బాగుంటుంది.. వారాహి యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించానని చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!