Pawan Kalyan: రాళ్లతో పవన్పై దాడికి యత్నం.. నలుగురిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నిన్న రోడ్డు షోలో రాజోలులో నాపై దాడికి యత్నించారని తెలిపారు.. రాళ్లు పట్టుకుని దాడి చేయడానికి నలుగురు యువకులు ప్రయత్నించారన్న ఆయన.. వీరిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు.. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.. ఇక, ప్రజల్లో మార్పు వస్తుందనుకుని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడతారు.. మనల్ని నాశనం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. సుపారీ గ్యాంగ్ లు తిరుగుతున్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: Vijay Sethupathi:ఇన్స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే?
Also Read
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Thirukkural: పుతిన్కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
ఇక, రాజోలు ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని.. చీకట్లో ఉన్న జనసేన పార్టీని.. 2019 ఎన్నికల్లో రాజోలులో గెలిపించి చిరు దీపం వెలుగించారని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజోలు ఎమ్మెల్యే మనతో ఉండి ఉంటే.. భుజాలపై పెట్టుకునేవాడనని అన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారి.. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.. ఉభయగోదావరి జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టానని.. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలు నా పర్యవేక్షణలోనే ఉంటాయన్న ఆయన.. గోదావరి జిల్లాలు బాగుంటేనే రాష్ట్రమంతా బాగుంటుంది.. వారాహి యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించానని చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?