Gaddam Prasad Kumar: ఎంపీ రంజిత్ రెడ్డి రూ. 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మొదటి రోజు మీడియా సమావేశం నిర్వహించి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు అని ఆరోపించారు. కోళ్ళ దాన కుంభకోణంలో 3 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు. అక్కడ వచ్చిన డబ్బులను వికారాబాద్ లో ఖర్చు చేస్తున్నాడని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఎంపీ ఉండడు.. ఎమ్మెల్యే ఉండడు.. వాళ్ల పెద్దసారే ఒప్పుకున్నాడు అని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
Read Also: Asaduddin Owaisi: బాబ్రీ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఎన్నికల్లో గెలిస్తే సేవ చేస్తాం.. లేదంటే ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటామని కేసీఆర్ పలు సార్లు చెప్పుకొచ్చాడు అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత ఎక్కడ పండుకున్న రేవంత్ రెడ్డి వదలడు.. కేసీఆర్ తిన్న లక్ష కోట్లు కక్కిస్తాడు అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనంద్ స్థానికత గురించి మాట్లాడుతుండు.. ఆయనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలువనట్లుంది.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు.. అలాగైతే ఆనంద్ కేరెళ్లిలో సర్పంచ్ గా పోటీ చేయాలే ఎమ్మెల్యేగా కాదు అని గడ్డం ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా విజయావకాశాలు ఉన్నాయి.. కాంగ్రెస్ పథకాలే అభ్యర్ధులను గెలిపిస్తాయి అని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తున్నాం.. వికారాబాద్ లో గెలుపు నాదే అని కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!