Fire At Simhachalam: సింహాద్రి అప్పన్నకొండల్లో కార్చిచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే ఎండాకాలం. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోని సింహగిరి తోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసి పడుతున్న మంటలతో ఆ ప్రాంతంలో దట్టమయిన పొగ ఏర్పడింది. గంట నుండి చెలరేగుతున్నాయి మంటలు. ఒక ఫైర్ ఇంజిన్ తో అదుపుచేస్తున్నారు అధికారులు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సింహాద్రి అప్పన్న కొండల్లో కార్చిచ్చు ఏర్పడింది. తోటల్లో మధ్యాహ్నం 3 గంటల సమయం లో అప్పన్న మైక్రోవేవ్ టవర్ వద్ద ఫలసాయం తోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో సింహగిరిపై ఉన్న గిరిజనులు,రైతులు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు.
Read Also: Relationship : మూడు రోజులు అక్కడ.. మరో మూడు రోజులు ఇక్కడ.. భలే లక్కీ ఛాన్స్ గురు నీది..
Also Read
అయితే మంటలు 3 గంటలుగా అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించడంతో ఒక ఫైర్ ఇంజిన్ సింహగిరిపై చేరుకొంది.. మంటలను ఒక ప్రాంతంలో అదుపు చేస్తూ ఉండగా మరో ప్రాంతంలో కార్చిచ్చు గాలులకు రాజుకోవడంతో మంటలను అదుపుచేయడానికి అధికారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పొగ వ్యాపించడంతో అక్కడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!