Rachamallu Siva Prasad Reddy: మేము ఓడినా.. ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తాం
- దివ్యాంగులకు రూ.15లు ఇస్తారని ఆశించా
- కానీ రూ.7వేలు ఇస్తునందుకు సంతోషం
- ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్
మేము ఓడినా ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థను కుడా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంపై మేము ప్రజల తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. రేపు పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఉందని.. రేపు వృద్ధులకు, 7 వేలు పింఛన్ చంద్రబాబు ఇస్తామన్నందుకు సంతోషమన్నారు. రేపటి దినం దివ్యాంగులకు 15 వేల రూపాయలు ఇస్తానని తాను ఆశించినట్లు చెప్పారు. కానీ 7 వేలు మాత్రమే ఇస్తారన్నారన్నారు. పింఛన్ లో కోతలు పెట్టి రేపు పంపిణీ చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. మేము ఎన్నికల్లో ఓడి పోయామని.. ప్రజలు మోసపోయారన్నారు. ఈ అయిదు సంవత్సరాలు ప్రజలు మోసపోతూనే ఉంటారన్నారు.
READ MORE: Rishi Sunak: ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పూజలు..హిందుత్వం నుంచే ప్రేరణ పొందానని వ్యాఖ్య
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కాగా.. సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.1000 పెంచామని, ఇకపై నెలనెలా రూ.4వేలు అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3వేలు పెంచి ఇకనుంచి రూ.6వేలు అందిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో ఇక పింఛన్లను అందించనున్నట్టు వివరించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో