Viral post: ఆఫీస్ నుంచి “ఒక నిమిషం” ముందు వెళ్లిపోయినందుకు నోటీసులు.. వైరల్ అవుతున్న పోస్ట్..
- ఒక నిమిషం ముందు వెళ్లినందుకు బాస్ నుంచి నోటీసులు..
- వైరల్ అవుతున్న ఉద్యోగి పోస్ట్..
- యజమాని తీరును తప్పుపట్టిన పలువురు నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral post: ఆఫీస్ నుంచి ఒక నిమిషం ముందు వెళ్లినందుకు ఉద్యోగిని అతని బాస్ మందలించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాయంత్రం 5 గంటలకు బదులు 4.59 గంటలకు ఆఫీస్ నుంచి వెళ్లిన వర్కర్కి అతని బాస్ నోటీసులు అందించారు. ఇటీవల దీని గురించి సదరు ఉద్యోగి రెడ్డిట్లో పోస్ట్ చేశాడు. దీనిపై తన యజమాని మందలించినట్లు నివేదించాడు. ఇది ఉద్యోగుల్లో విస్తృత చర్చకు దారి తీసింది. కొందరు యజమాని తీరును విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.
Read Also: PM Modi On Global Fintech: ఫిన్టెక్ల కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది..
Also Read
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
పోస్ట్లో, ఒక ఉద్యోగి చాలా సార్లు తన షిఫ్ట్ అధికారికంగా ముగియడానికి ఒక నిమిషం ముందు ఆఫీస్ నుంచి వెళ్లడాన్ని ప్రస్తావించారు. దీని కారణంగా అతని యజమాని, ఉద్యోగికి నోటీసులు ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు స్పందించారు. కఠినమైన పని గంటల విధానం ఉద్యోగి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని వర్క్-లైఫ్ బ్యాలెన్స్ని దెబ్బతిస్తుందని ఓ నెటిజన్ చెప్పారు. మరో వ్యక్తి తన యజమానికి ముందుగానే చెప్పినప్పటికీ, ఒక అనివార్యమైన ప్రమాదం కారణంగా ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా విధించిన విషయాన్ని పంచుకున్నారు. కొన్ని నిమిషాలు మాత్రమే ఆలస్యమైనప్పటికీ సగం వేతనాన్ని కోల్పోవడాన్ని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమయం కన్నా ఎక్కువ సేపు పని చేయకూడదనే నిబంధనలకు కూడా కట్టుబడి ఉండాలని సూచించారు.
నిమిషం ముందు వెళ్లడాన్ని ప్రస్తావించిన మరో వ్యక్తి..‘‘నేను ఒక పెద్ద హెల్త్ కేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక వేళ మీ రోజు 8 గంటలకు ప్రారంభమైతే ఇన్-పంచ్ 7.57 నుంచి 8.00 గంటల మధ్య ఉండాలి. 8.01 వద్ద ఉంటే మీరు మేనేజ్మెంట్ నుంచి నోటీసులు అందుకుంటారు. వారు ఇలా వందల మందికి చేస్తున్నారు’’ అని అతనను చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!