Bengaluru: బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుంది. దీంతో వారు సోదాలు నిర్వహించారు.
also read: IPL tickets Hyderabad: ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా బుక్కైన ఐటీ ఉద్యోగులు..
Also Read
అయితే అక్కడికి చేరుకోగానే నైజీరియా జాతీయులు పోలీసులపై దాడి చేశారు. రాష్ట్ర పారామిలటరీ దళం దిస్వాట్ తో కలిసి సీసీబీ అధికారులకు ప్రతిఘటన ఎదురైంది. వాగ్వాదం సందర్భంగా నిందితులు పోలీసు వాహనం అద్దాన్ని ధ్వంసం చేసి నలుగురు అధికారులను గాయపరిచారు. సంఘటన స్థలం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించినప్పటికీ., కొద్దిసేపటికే నిందితులు పట్టుబడ్డారు. రాజానుకుంట పోలీస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
also read: Lok Sabha Election 2024: నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ, కేరళలో ప్రియాంక గాంధీ రోడ్ షో..
గాయాలపాలైన పోలీసులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారో. ఏకంగా పోలీసులపైనే దాడి చేశారంటే డ్రగ్స్ ముఠా మనుషులు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ప్రస్తుతం దేశంలోని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యల నిబంధనలలో వారి ఆటలు సాగకపోవడంతో ఇలాంటి దుచర్యలకు తెగబడుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..