Delhi Liquor case: గోవా వంతు వచ్చింది.. ఆప్ లీడర్లకు ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం ఇప్పుడు గోవాకు పాకింది. ఈ కేసులో గోవా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలకు ఎన్ఫోన్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆప్ నాయకులు అమిత్ పాలేకర్, రామారావు వాఘ్, దత్తా ప్రసాద్ నాయక్, భండారీ సమాజ్, అశోక్ నాయక్లకు నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని ఈడీ సమన్లు అందించింది.
ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. సిసోడియా గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. ఇటీవల కవిత, కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్ట్, కస్టడీపై కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ఏప్రిల్ 3కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇక కవిత ఈడీ కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తరలించారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇది కూడా చదవండి: SRH vs MI: ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ స్కోరు.. ముంబై ముందు భారీ టార్గెట్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అధికారులు పలువురిని అరెస్ట్ చేయడంతో పలు ఆస్తులను కూడా అటాచ్ చేశారు. కేజ్రీవాల్కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు డుమ్మా కొట్టడంతో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం కస్టడీ ముగియగానే కోర్టులో హాజరపర్చనున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు.. పవన్ హెచ్చరిక
Delhi Liquor policy case | ED summons AAP Goa president Amit Palekar, Ramarao Wagh, Datta Prasad Naik and president of Bhandari Samaj – Ashok Naik, asking them join the investigation tomorrow.
— ANI (@ANI) March 27, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో